Home న్యూస్ 221 కోట్ల సినిమా తర్వాత మూవీ….బుకింగ్స్ చూసి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్!

221 కోట్ల సినిమా తర్వాత మూవీ….బుకింగ్స్ చూసి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో ఎట్టకేలకు ఈ ఇయర్ లో OMG2 మూవీతో మంచి కంబ్యాక్ ను సొంతం చేసుకున్న హీరో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్(Akshay Kumar) ఆ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు…

గదర్2(Gadar2) లాంటి మమ్మోత్ మూవీ బరిలో పోటిలో ఉన్నా కూడా కలెక్షన్స్ పరంగా ఇండియాలో 150 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ ని వరల్డ్ వైడ్ గా 221 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది….

అలాంటి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత అక్షయ్ కుమార్ నటించిన కొత్త సినిమా మిషన్ రాణిగంజ్(Mission Raniganj) తో ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు. కానీ సినిమా కి మినిమం బజ్ కూడా ఈ సినిమా…

సొంతం చేసుకోలేక పోయింది అని చెప్పాలి. ట్రైలర్ ఆకట్టుకున్నా కూడా సినిమా బుకింగ్స్ మాత్రం చాలా నిరాశ పరిచే విధంగా ఉండటం చూసి అందరికీ మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ తో కేవలం 50 లక్షల రేంజ్ లోనే…

గ్రాస్ బుకింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా బుకింగ్స్ ఇప్పుడు దారుణంగా ఉండటంతో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా సినిమా తీవ్రంగా నిరాశ పరిచే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ని ఇప్పుడు ఒక్క పాజిటివ్ టాక్ మాత్రమే కాపాడే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here