Home గాసిప్స్ అనౌన్స్ చేసినా….ఒక్క పైసా ఇవ్వలేదు…ఇండస్ట్రీ షాక్!

అనౌన్స్ చేసినా….ఒక్క పైసా ఇవ్వలేదు…ఇండస్ట్రీ షాక్!

0

     అందరికీ తెలిసిన విషయమే నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 70.5 కోట్ల బిజినెస్ కి కేవలం 20.4 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని మాత్రమె అందుకుని ఏకంగా 50.1 కోట్ల నష్టాన్ని మిగిలించి తెలుగు సినిమా చరిత్ర లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిసాస్టర్స్ లో ఒకటిగా నిలిచిన విషయం. దాంతో రెండో పార్ట్ కి గాను కొన్ని ఆఫర్స్ ఇచ్చి బాలయ్య రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు.

మొదటి పార్ట్ నష్టాల్లో 30% ఇప్పుడు ఇచ్చి రెండో పార్ట్ కలెక్షన్స్ లో 40% రిటర్న్ ఇస్తానని అఫీషియల్ గా ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశాడు నిర్మాత. కానీ రిలీజ్ కి రెండు రోజులు మాత్రమె ఉండగా మరో పక్క థియేటర్స్ అగ్రిమెంట్ జరుగుతుండగా ఇప్పటి వరకు….

మొదటి పార్ట్ నష్టాలను ఇంకా క్లియర్ చేయలేదని సమాచారం, కాగా ఇప్పుడు సరికొత్త గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం రెండో పార్ట్ రన్ కూడా కంప్లీట్ అయ్యాకే ఈ వ్యవహారం ఒక కొలిక్కి వస్తుంది అన్న వార్తలు గట్టిగా శిఖారు చేస్తున్నాయి. దాంతో బయ్యర్లు కొంచం….

కోపంగా ఉన్నా కానీ బాలయ్య ని ఎదిరించలేని పరిస్థితి నెలకొంది. మరో పక్క రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్నా అనుకున్న రేంజ్ బజ్ ఇప్పటికీ క్రియేట్ కాలేదు. దాంతో ఆ సినిమా బాక్స్ ఆఫీస్ ఫేట్ ఎలా ఉంటుంది అన్నది కూడా టెన్షన్ కి గురి చేస్తుంది అని చెప్పాలి.

మొత్తం మీద రెండో పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కానీ బయ్యర్ల కి టోటల్ లెక్కలు అందుతాయి అని చెప్పొచ్చు. రెండో పార్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు అన్ సీజన్ లో రిలీజ్ అవుతున్నా పోటి అస్సలు లేదు కాబట్టి అంచనాలు అందుకుంటే కలెక్షన్స్ ని రాబట్టడానికి అవకాశం అయితే ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here