ఇక ఎన్టీఆర్ భరత్ అనే నేను ఈవెంట్ కి అటెండ్ అవ్వగా ఎన్టీఆర్ రామ్ చరణ్ ల కలయికలో ఓ అల్టిమేట్ మల్టీ స్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ ముగ్గురు తిరిగి ఓకే స్టేజ్ పైకి వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉండనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీ అరవింద సమేత ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గాను మహేష్ మరియు రామ్ చరణ్ లు స్పెషల్ గెస్ట్ లు గా రాబోతున్నారు అనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందొ అనేది త్వరలోనే తెలియనుంది.