Home గాసిప్స్ ఆ సినిమా ఎన్టీఆర్ తోనో-అల్లుఅర్జున్ తోనో తీస్తే 80 కోట్లు అయ్యేదట

ఆ సినిమా ఎన్టీఆర్ తోనో-అల్లుఅర్జున్ తోనో తీస్తే 80 కోట్లు అయ్యేదట

0

    పెద్ద హీరోలతో సినిమా అంటే అంతేగా… సినిమా బడ్జెట్ ఎంత లేదన్నా 60 నుండి 80 కోట్లు వేసుకోవాలి, కొంచం పెద్ద కాస్ట్ అండ్ క్రూ ఉంటే 90 కోట్లు ఈజీగా దాటుతుంది. కానీ అలాంటి పెద్ద సినిమా లో కొన్ని తప్ప అనుకున్న టార్గెట్ ని రీచ్ అవ్వలేక పోతున్నాయి. కాగా ఇప్పుడు ఇద్దరు పెద్ద హీరోలు నో చెప్పిన సబ్జెక్ట్ తో యంగ్ హీరో నితిన్ నటించిన  “శ్రీనివాస కళ్యాణం” అనే సినిమా చేశాడు.

2018 సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘోరంగా నిరాశ పరిచింది. కాగా ఈ సినిమాను ముందుగా నిర్మాత దిల్ రాజు టాలీవుడ్ టాప్ హీరోలు తనకు అత్యంత స్నేహితులు అయిన “అల్లుఅర్జున్” మరియు “ఎన్టీఆర్” లతో అనుకున్నాడట. కానీ చివరి నిమిషం లో ఇద్దరు నో చెప్పడంతో నితిన్ ని హీరోగా పెట్టి తీశాడట.

కాగా ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూల లో ఆ సినిమా రిజల్ట్ చూసి ఇదే సినిమాని ఎన్టీఆర్ తోనో అల్లుఅర్జున్ తోనో తీసి ఉంటే బడ్జెట్ పెరిగి 60 నుండి 80 కోట్లు అయ్యేది పెద్ద పెద్ద కాస్ట్ అండ్ క్రూ ని పెట్టాల్సి వచ్చేది, కాని నితిన్ తో తీయడం వలన 20 కోట్లలోపే పూర్తి చేయగలిగాము అంటూ చమత్కారం ఆడాడు.

నిజమే పెద్ద హీరోలతో పెద్ద బడ్జెట్ అవుతుంది అదే సమయంలో వారి స్టామినాకి తగ్గట్లు సినిమా ఉంటే కలెక్షన్స్ కూడా అంతకుమించి ఉంటాయి కదా….. నితిన్ కి డీసెంట్ హిట్స్ ఉన్నా కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ కలెక్షన్స్ ని అందుకోలేక…

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిసాస్టర్ గా నిలిచింది. అదే పెద్ద హీరోల తో చేసి ఉంటె నష్టాలు కచ్చితంగా కొంచం తగ్గేవనే చెప్పాలి. ఇక దిల్ రాజు తన బ్యానర్ లో 2019 ఇయర్ కి గాను మరో 4 సినిమాలను ఒకటి తర్వాత ఒకటి ఈ ఇయర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాడు. అందులో మహేష్ మహర్షి ముందు రానుంది. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here