Home న్యూస్ సామి శిఖరం…అప్పుడే 1.8 కోట్లు వచ్చేశాయి!!

సామి శిఖరం…అప్పుడే 1.8 కోట్లు వచ్చేశాయి!!

0

  టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక 25 వ సినిమా మహర్షి మరి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, కాగా సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి అద్బుతమైన స్పందన ని సొంతం చేసుకోగా సినిమా కి ఇప్పుడు  బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత అడ్వాంటేజ్ దొరక నుంది అని చెప్పాలి. ఇక సినిమా కి హైర్స్ కింద కూడా మంచి రేట్లు దక్కుతున్నాయి.

ముందుగా గుంటూరు ఏరియా నుండి సినిమా కి హైర్స్ కి ఏకంగా 1.5 కోట్ల రేంజ్ లో రేటు దక్కినట్లు సమాచారం, ఇక నెల్లూరు ఏరియా లో 30 లక్షల నుండి 35 లక్షల దాకా రేటు దక్కిందట. మొత్తం మీద ఈ రెండు ఏరియాల్లో కలిపి సినిమా కి 1.8 కోట్ల రేంజ్ లో…

రేటు దక్కిందట. ఇంకా రిలీజ్ సమయానికి మిగిలిన ఏరియాల్లో కూడా హైర్స్ ఉండే అవకాశం ఉంది, హైర్స్ అంటే ఒక ఏరియాని గంప గుత్తుగా కొంటారు, టికెట్ రేట్లు ఆ రోజుకి వాళ్ళ ఇష్టం, లాభం వచ్చినా వాళ్ళకే నష్టం వచ్చినా వాళ్ళకే, కానీ ఆ హైర్స్ ని సినిమా షేర్ లో కలిపేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here