ఇప్పటికే ఉన్న థియేటర్స్ లో చాలా వరకు రెండో రోజు రిలీజ్ అయిన పేట సినిమా కి వెల్ల గా మూడో రోజు రిలీజ్ అయిన వినయ విధేయ రామ సినిమా కోసం మరిన్ని థియేటర్స్ తొలగించారు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పరిస్థితి ఏంటో అర్ధమ్ అవ్వడం లేదు.
మూడో రోజు టోటల్ రెండు రాష్ట్రాల్లో సినిమా ఇప్పుడు 250 కి పైగా మాత్రమె థియేటర్స్ ఉండటం విచారకరం. దాంతో మూడో రోజు ఓపెనింగ్స్ ని బట్టి 60 లక్షల నుండి 80 లక్షల రేంజ్ లో షేర్ వచ్చే చాన్స్ ఉందని అంటున్నారు, మరి నైట్ షోల సమయానికి ఏమైనా గ్రోత్ ఉంటుందో ఉండదో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.