Home న్యూస్ రాయలసీమ గడ్డపై 300…కాచుకోండి ఇక!!

రాయలసీమ గడ్డపై 300…కాచుకోండి ఇక!!

0

సూపర్ స్టార్ మహేష్ బాబు సెన్సేషనల్ 25 వ సినిమా మహర్షి బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటడానికి సిద్ధం అవుతుంది, 9 న భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ సినిమా ఒక్కో ఏరియాలో థియేటర్స్ లెక్కలు మొత్తం మీద కన్ఫాం అవుతున్నాయి.

నైజాం లో 400 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో కూడా భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, టోటల్ నంబర్ ఆఫ్ థియేటర్స్ సుమారు 300 వరకు ఉంటాయని అంచనా.

దాంతో ఇక్కడ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.సినిమా లో మాస్ కంటెంట్ భారీ గానే ఉండటం తో ఈ సారి సీడెడ్ లో కూడా మహేష్ జోరు చూపడం ఖాయం అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here