ఇక సినిమా బిజినెస్ పరంగాను దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఓవర్సీస్ సీడెడ్ మరి కొన్ని ఏరియాల్లో రికార్డులు నమోదు చేసిన ఈ సినిమా ఇప్పుడు నైజాం ఏరియా కి గాను ఫైనల్ బిజినెస్ కంఫామ్ అయిందనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.
ఆ టాక్ ప్రకారం సినిమా నైజాం కి గాను 20.6 కోట్ల రేటు దక్కించుకుందని తెలుస్తుంది. దిల్ రాజు ఈ భారీ రేటు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. సినిమా నైజాం ఏరియా లో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ గ్రాసర్ అయిన జనతాగ్యారేజ్ 19.6 కోట్లకి మించి వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. మరి ఏం జరుతుందో చూడాలి.