Home న్యూస్ 102 కోట్ల హీరో పరువు తీసిన 20 ఏళ్ల క్రితం మూవీ….ఊహకందని ఊచకోత ఇది!

102 కోట్ల హీరో పరువు తీసిన 20 ఏళ్ల క్రితం మూవీ….ఊహకందని ఊచకోత ఇది!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 20 ఏళ్ల క్రితం మూవీ కొత్త సినిమా రిలీజ్ ను డామినేట్ చేయడం ఎప్పుడైనా జరిగిందా…ఏదైనా చిన్న సినిమా రిలీజ్ అయినప్పుడు జరిగి ఉండొచ్చు కానీ లాస్ట్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన హీరో నుండి వచ్చిన కొత్త సినిమాను 20 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సినిమా డామినేట్ చేయడం నిజంగానే ఊహకందని ఊచకోత అని చెప్పాలి.

అదే జరిగింది ఇప్పుడు….లాస్ట్ ఇయర్ మార్క్ అంథోని సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విశాల్(Vishal) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ రత్నం(Rathnam Movie) తమిళ్ తెలుగులో రీసెంట్ గా రిలీజ్ అయింది. కానీ ఈ సినిమా కి ఆడియన్స్ లో పెద్దగా బజ్ ఏర్పడలేదు… దాంతో బుక్ మై షోలో బుకింగ్స్ చాలా నెమ్మదిగా సాగగా…

తొలిరోజు టాక్ ఎలా ఉన్నా మినిమమ్ ఓపెనింగ్స్ ను అయినా సొంతం చేసుకుంటుంది అనుకున్నా ఈ సినిమాకి బుక్ మై షోలో కేవలం 33 వేల టికెట్ సేల్స్ మాత్రమే మొదటి రోజు జరిగాయి. అదే టైంలో 20 ఏళ్ల క్రితం మూవీ అయిన దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన గిల్లి(Ghilli4K) మూవీ రిలీజ్ అయిన…

7వ రోజులో ఓవరాల్ గా 37 వేల టికెట్ సేల్స్ జరిగాయి. ఇది కొత్త సినిమా కాదు 20 ఏళ్ల క్రితం వచ్చిన మూవీ రీ రిలీజ్ అయిన 7వ రోజున కొత్త సినిమా కన్నా ఎక్కువ టికెట్ సేల్స్ జరగడం అన్నది నిజంగానే ఊహకందని ఊచకోత ఈ సినిమా ఎలా కోస్తుందో అన్నదానికి నిదర్శనం. చూస్తుంటే ఈ వీకెండ్ లో రత్నం సినిమాను…

ఓల్డ్ మూవీ గిల్లి కంప్లీట్ గా డామినేట్ చేసేలా కనిపిస్తుంది. తమిళ్ లో అసలే సినిమాలు లేక థియేటర్స్ వెలవెలబోతున్న వేల కొత్త సినిమాను మించి జనాలు ఓల్డ్ మూవీని చూడటానికి ఎగబడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఇక రత్నం మూవీ లాంగ్ రన్ లో ఎంతవరకు వసూళ్ళని అందుకోగలుగుతుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here