నైజాంలో తక్కువగానే పడ్డా టోటల్ ఆంద్రప్రదేశ్ మార్నింగ్ 5 గంటల నుండే షోలు పడ్డాయి…అక్కడ నుండి సినిమాకి వస్తున్న టాక్ అల్టిమేట్ లెవల్ లో ఉందని చెప్పొచ్చు. ఫ్యాన్స్ షో అవ్వడంతో దాదాపు థియేటర్స్ లో ఫస్టాఫ్ కి అసలు మాటలు వినపడలేదు అన్నది ఫ్యాన్స్ టాక్.
సెకెండ్ ఆఫ్ ఎమోషనల్ రైడ్ అయినా కానీ చాలా చోట్లా డైలాగ్స్ తో హీరోయిజాన్ని త్రివిక్రమ్ చూపెట్టిన తీరు ఫ్యాన్స్ చేత విజిల్స్ వేయించింది అని అంటున్నారు…మొత్తం మీద ఫ్యాన్స్ షోలు అవ్వడం తో సినిమా అసలు సిసలు టాక్ అయితే బయటికి రాలేదనే చెప్పాలి…బట్ ఫ్యాన్స్ ఎంజాయ్ చేసే మూవ్ మెంట్స్ చాలా ఉన్నాయి అని తెలియడంతో మిగిలిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది.