వరుసగా మూడు సినిమాలుగా రెండు తెలుగు రాష్ట్రాలలో 50 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంటూ వస్తూ సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్… ఇది వరకు జనతా గ్యారేజ్, జైలవకుశ సినిమా లతో 50 కోట్ల షేర్ మార్క్ ని రెండు రాష్ట్రాలలో అందుకున్న ఎన్టీఆర్…. ఈ సారి మాత్రం…
బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 5 అంటే 5 రోజులలో ఈ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. ఇక సినిమా మొదటి వారం ముగిసే లోపు ఇక్కడ మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. టోటల్ రన్ లో ఎంత దూరం వెళుతుందో చూడాలి.