టోటల్ గా గ్రాస్ 164.1 కోట్ల మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేయగా మొత్తం మీద సినిమా టాలీవుడ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటైన ఖైదీనంబర్ 150 టోటల్ రన్ గ్రాస్ మార్క్ ని అధిగమించి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఖైదీ నంబర్ 150 సినిమా.
టోటల్ రన్ లో 104 కోట్ల షేర్ ని 164 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అప్పటికి GST లేకపోవడంతో షేర్ ఎక్కువగా ఉంది…ఇక ఇప్పుడు అరవింద సమేత మాత్రం 4 వారాల్లో 98.54 కోట్ల షేర్ ని 164.1 కోట్లకు పైగా గ్రాస్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఫైనల్ రన్ లో మరో కోటి లోపు గ్రాస్ తో ముగించే అవకాశం ఉందని తెలుస్తుంది.