Home గాసిప్స్ పవన్ తో మిస్ అయ్యింది ఎన్‌టి‌ఆర్ తో భీభత్సం అంటున్న…??

పవన్ తో మిస్ అయ్యింది ఎన్‌టి‌ఆర్ తో భీభత్సం అంటున్న…??

0

రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న కొద్దీ అంచనాలాను అమాంతం పెంచేస్తు దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్‌టి‌ఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల అరవింద సమేత కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.

కాగా ఈ సినీమా అక్టోబర్ 11 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. ఇక ఇక్కడితో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయాలని లా తెలుగు వారు పక్కా ప్లానింగ్ తో ఉన్నారు. ఈ ఇయర్ మొదట్లో వచ్చిన అజ్ఞాతవాసి కి గాను…

భారీ రేటు చెల్లించి షాక్ తిన్నా కానీ అరవింద సమేత తో రెట్టింపు దక్కించుకోవాలని చూస్తున్నారట లా తెలుగు వారు. ఓవర్సీస్ లో అరవింద సమేత సినిమా తక్కువలో తక్కువ 300 వరకు లొకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఖాయమని అంటున్నారు. రిలీజ్ సమయానికి ఈ లెక్క మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెబుతున్నారు. మరి పవన్ తో మిస్ అయింది ఎన్‌టి‌ఆర్ తో సాధిస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here