టోటల్ రన్ లో అక్కడ ఒక్కసారి కూడా ఎన్టీఆర్ 20 కోట్ల మార్క్ ని అధిగమించలేదు…జనతా గ్యారేజ్ ఒక్కటే ఆ మార్క్ కి చేరువగా వచ్చింది. టోటల్ రన్ లో 19.6 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది…ఇదే సమయంలో మిగిలిన హీరోల సినిమాలకు ఓ రేంజ్ లో కలెక్షన్స్ వచ్చాయి.
అందుకే ఇప్పుడు అత్యంత భారీ ఎత్తున త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వస్తున్న అరవింద సమేత సినిమా తో నైజాం ఏరియాలో ఎన్టీఆర్ కచ్చితంగా సరికొత్త రికార్డులతో పాటు 20 కోట్ల మార్క్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది..మరి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొడతాడో లేదో చూడాలి.