మొత్తం మీద రెండు రాష్ట్రాలలో 600 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు సవ్యసాచి కూడా అదే రేంజ్ లో రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది. మినిమం లో మినిమం సినిమాకి రెండు రాష్ట్రాలలో 600 కి పైగా థియేటర్స్ కన్ఫాం అయ్యాయి.
సినిమాకి టాక్ పాజిటివ్ గా వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి వీకెండ్ లో అద్బుతమైన కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఈ సినిమా తో అయినా నాగ చైతన్య బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 40 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవాలని కోరుకుందాం.