Home న్యూస్ బిజినెస్ లెక్క మారింది…కొత్త బిజినెస్…టార్గెట్ ఇదే!!

బిజినెస్ లెక్క మారింది…కొత్త బిజినెస్…టార్గెట్ ఇదే!!

0

    మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం భారీ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఓవరాల్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంతకుముందు 18 కోట్లు గా రిలీజ్ చేయగా ఇప్పుడు బిజినెస్ లో మార్పులు జరిగాయి, సినిమా ను ముందుగా ఇతర బయ్యర్ల కి అమ్మి రిలీజ్ చేయాలి అని భావించినా చివరి నిమిషం లో నిర్మాతలు…

మనసు మార్చుకుని ఇప్పుడు సినిమాను ఓన్ గా రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు, కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా కొన్ని మేజర్ ఏరియాలలో సినిమా ను ఓన్ గా రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అవ్వగా ఆ ఓన్ రిలీజ్ ఓవరాల్ గా వర్త్ సుమారు గా…

5.5 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… దాంతో ఓవరాల్ బిజినెస్ లో 5.5 కోట్లు తీసి వేయగా ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ మొత్తం మీద 12.5 కోట్ల రేంజ్ లో ఉంటుంది, దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ మార్క్ ని అందుకోవాలి అంటే… ఫైనల్ రన్ లో…

13.5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం సినిమా పై ఉన్న బజ్ దృశ్యా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే ఈ మొత్తాన్ని వీకెండ్ కే అందుకునే అవకాశం ఎక్కువ గా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక శుక్రవారం భారీ గా రిలీజ్ కాబోతున్న చిత్రలహరి సినిమా సాయి ధరం తేజ్ కెరీర్ లో బాక్ టు బాక్ 6 ఫ్లాఫ్స్ తర్వాత వస్తున్న సినిమా అవ్వడం తో ఈ సినిమా తో అయినా మంచి బౌన్స్ బ్యాక్ అవ్వాలని అందరు కోరుకుంటున్నారు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here