Home న్యూస్ 91కోట్ల హీరో సాయి ధరం తేజ్…..కొత్త సినిమా కాన్సిల్….రీజన్ ఇదే!

91కోట్ల హీరో సాయి ధరం తేజ్…..కొత్త సినిమా కాన్సిల్….రీజన్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా హిట్ కోసం ఎదురు చూసిన మెగా మేనల్లుడు సుప్రీం హీరో సాయి ధరం తేజ్(Sai Dharam tej) లాస్ట్ ఇయర్ ఎట్టకేలకు విరూపాక్ష(Virupaksha) మూవీతో సాలిడ్ కంబ్యాక్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ రన్ లో 91 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని..

సాయి ధరం తేజ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో కెరీర్ బెస్ట్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఆ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తో కలిసి చేసిన బ్రో మూవీ(BRO The Avatar) చేయగా ఇప్పుడు సాయి ధరం తేజ్ కొత్త సినిమాను సంపత్ నంది డైరెక్షన్ లో మొదలు పెట్టారు…

లాస్ట్ ఇయర్ మొదలైన ఈ సినిమాను ఇప్పుడు ఆపేశారని టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ ఉంది…. సినిమా కోసం భారీ బడ్జెట్ అవసరం అని చెబుతూ ఉండటంతో ఆ రేంజ్ బడ్జెట్ వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానాలు ఉండటంతో సినిమా ను ఇప్పుడు ఆపేశారని సమాచారం…

అప్పట్లో సినిమా టైటిల్ ను కన్ఫాం చేస్తూ గంజా శంకర్(Ganja Shankar Movie Shelved) అని కన్ఫాం చేసినా ఇప్పుడు బడ్జెట్ కారణాల వలన సినిమాను నిలిపివేశారు..ఇక సాయి ధరం తేజ్ కొత్త సినిమాను కమిట్ అవ్వాల్సి ఉండగా త్వరలోనే కొత్త సినిమాను అనౌన్స్ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేయడానికి సిద్ధం అవుతున్నాడు మెగా మేనల్లుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here