Home గాసిప్స్ రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకోనున్న రజినీ!!

రెండేళ్ళ తర్వాత ఇప్పుడు ఛాన్స్ మిస్ చేసుకోనున్న రజినీ!!

0

సూపర్ స్టార్ రజినీకాంత్ రీసెంట్ మూవీస్ ఇది వరకటిలా అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకోలేక పోతున్నాయి అన్నది ఎవ్వరూ కాదనలేని నిజం, తెలుగు డబ్బింగ్ మూవీ నే తీసుకుంటే, కబాలి తర్వాత రజినీ చేసిన సినిమాలు అన్నీ కూడా ఒక్క రోబో 2.0 మినహాయిస్తే అన్ని సినిమాలు ఓపెనింగ్స్ పరంగా కానీ లాంగ్ రన్ పరంగా కానీ తీవ్రంగానే నిరాశ పరిచాయి. తమిళ్ లో కూడా కబాలి రేంజ్ లో మరే సినిమా కూడా…

బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపలేదు, కానీ లాస్ట్ రెండేళ్ళుగా సంక్రాంతి రేసు లో క్రమం తప్పకుండా తన సినిమాలు ఉండేలా చూసుకున్నాడు సూపర్ స్టార్… 2019 లో పేట సినిమా తో ఆడియన్స్ ముందుకు వచ్చి తెలుగు లో ఫ్లాఫ్ తమిళ్ లో ఎబో యావరేజ్ రేంజ్ కలెక్షన్స్ ని…

సాధించగా… ఈ ఏడాది మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ సినిమా తో రాగా మరోసారి ఇక్కడ ఫ్లాఫ్ రిజల్ట్ ని తమిళ్ లో యావరేజ్ రిజల్ట్ ని సొంతం చేసుకున్నాడు. అయినా కానీ ముచ్చటగా మూడో సారి వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో విశ్వాసం డైరెక్టర్ శివ డైరెక్షన్ లో…

అన్నటల్లె సినిమా తో రాబోతున్నట్లు ప్రకటించగా… ఇప్పటికీ షూటింగ్ చాలానే జరగాల్సి ఉంది, డానికి తోడూ ప్రస్తుతం ఉన్న కరోనా ఎఫెక్ట్ అన్ని తమిళనాడు తీవ్రంగా ఉన్న విషయం తెలిసిందే, దాంతో సినిమా షూటింగ్స్ కి అక్కడ మరో రెండు మూడు నెలల పైగానే సమయం పట్టే అవకాశం ఎంతైనా ఉందని భావిస్తున్నారు. దాంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు రజినీ..

కొత్త సినిమా పై కూడా పడబోతుండగా సంక్రాంతి కి వచ్చే చాన్స్ లేనే లేదని అక్కడ విశ్లేషకులు తేల్చేస్తున్నారు… ఏదైనా అద్బుతం జరిగితే తప్ప సంక్రాంతి మిస్ అయినట్లే అని అంటున్నారు. దాంతో ఇప్పుడు సినిమా సమ్మర్ రేసులో నిలిచే అవకాశం ఉందని అంటున్నారు. దీని పై త్వరలోనే టీం నుండి అఫీషియల్ అప్ డేట్ వచ్చే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here